AP: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు మహేష్ కుమార్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్
VZM: చీపురుపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు MEO బూసి నాయుడు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 7.45 నుంచి 12:30 వరకు తరగతులు నిర్వహించి, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. టెన్త్ పరిక్షా కేంద్ర
GNTR: కొల్లిపర మండలంలోని కొల్లిపర, అత్తోట, వల్లభాపురం పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI ఎన్.సి. ప్రసాద్ వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల దృష్ట్యా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను
PPM: చీపురుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కార్మికులు చేపట్టారు. విజయనగరం,రాజాం, లావేరు రోడ్లతో పాటు సంత మార్కెట్, విజయ కాలనీలో చెత్తని ఊడ్చి ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఈ పనులను జూనియర్ సహాయకుల
MDCL: HIV-AIDSపై అనుమానం ఉందా..? భయాందోళన చెందకుండా ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక్కడ మీ సమాచారం గోప్యంగా ఉంచి, పరీక్షలు నిర్వహించి, వైద్యం అందజేసి కౌన్సిలింగ్ సైతం అందిస్తామన్నారు. ఘట్కేసర్, అన్నోజిగూడ, పోచారం
వనపర్తి మండలం ఏదుట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సునీత రాజవర్ధనరెడ్డి పాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. లబ్ధిదారుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ
‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించనున్న నటి మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించారట. త్
E.G: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాసాలు
MLG: పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రఫియా (28) వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసినవ