WGL: గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఇవాళ మండలంలోని గుండ్లపాడు GPలో EGS నిధులతో CC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.