KRNL: రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పాత ఈద్గా, సంతోష్ నగర్ ఈద్గాలను పరిశీలించారు. పండుగ నాటికి స్వచ్ఛత, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.