RR: ఉమ్మడి మియాపూర్ డివిజన్ల పరిధిలోని చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మక్త మహబూబ్ పేట ‘పెద్ద కుడి చెరువు’ పునరుద్ధరణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరిశీలించా
NLR: కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు పెపాల దర్గాబాబు విద్యుత్ షాక్కు గురై ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి మంత్రి నారా లోకేశ్ పంపిన రూ.5 ల
SKLM: ఆరుగాలం శ్రమించే రైతులకు పెట్టుబడి సాయం అందించి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని టెక్కలి RDO యం. కృష్ణమూర్తి అన్నారు. సంతబొమ్మాలి మండలంలోని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పంట మా
BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పీఎస్పీడీ సిఎస్ఆర్ నిధుల నుండి రూ.50 లక్షల వ్యయంతో మంజూరైన సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ఐటీసీ సంస్థ ఉండడం మండల ప్రజల అదృష్టమని
W.G: క్రీడలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అలవడుతుందని ఎపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. 12వ అంతర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ను శుక్రవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆయన ప్రారంభించారు. క్రీడల అభి
VZM: యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడితే హోటల్ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ సరఫరా లోపం, ధరల పెరుగుదలతో చిన్న హోటళ్లు ఇబ్బందులు ఎద
HNK: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు. కాకతీయ యూనివర్సిటీలో నేడు ఎమ్మెల్సీ మల్లన్నను ఎస్ఎఫ్ఐ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ కోర్సులను రెగ్య
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్,