SKLM: ఆరుగాలం శ్రమించే రైతులకు పెట్టుబడి సాయం అందించి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని టెక్కలి RDO యం. కృష్ణమూర్తి అన్నారు. సంతబొమ్మాలి మండలంలోని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలని కోరారు.