PLD: శావల్యాపురం మండలం 11 స్వర్ణ గ్రామాల పరిధిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న అక్షరాంధ్ర పరీక్షలను సిబ్బంది సజావుగా నిర్వహించాలని వయోజన విద్య సూపర్వైజర్ నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వర్ణ గ్రామాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.