AP: భూగర్భ జలాలు పెంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. చివరి భూములకూ నీళ్లు ఇవ్వాలని తెలిపారు. ‘గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోతే.. పనులు పూర్తి కావు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్తాం.. పంటలపై అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు అన్నం తినేవారు తగ్గిపోతున్నారు.. డిమాండ్ ఆధారిత పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తాం’ అని వెల్లడించారు.