PDPL: రామగుండం మున్సిపల్ చౌరస్తా సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న యాష్ లారీ టూ వీలర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ
RR: బహుజన సాహిత్య అకాడమీ 18వ ఆల్ ఇండియా రైటర్స్ వేదిక సమావేశంలో చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల హనుమంత్ రెడ్డి జాతీయ సేవారత్న అవార్డును అందుకున్నారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ
కృష్ణా: అవనిగడ్డ మండలంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాలలో మొత్తం 650 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ప్రశాంత
TG: రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా మొదటి విడత నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. రైతు భరోసాపై భట్టి, తుమ్మలతో సీఎం చర్చించారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరం వరక
VZM: గుర్ల మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం మండలంలోని గుజ్జింగివలసలో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో నెల్లిమర్ల ప్రొహ
ASR :వేసవి నేపథ్యంలో చింతపల్లి మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్ దురియా పుష్పలత చర్యలు చేపట్టారు. కొన్ని వీధుల్లో మోటార్లు చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోవడంతో, ప్రభావిత ప్రాంతాలకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సర
కడప: జిల్లా బద్వేల్ లోని మైదుకూరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ఆదివారం రెవెన్యూ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా, నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ను వినియోగిస్తున్న 7 గ్యాస్ సిలిండర్లను సీఎస్ డీటీ శివశంకర్, ఎఫ
SRD : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో గల శ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించ
NZB: జల్సాల కోసం ఆటో చోరీ చేసిన దొంగను ఆదివారం అరెస్టు చేసినట్లు NZB 5వ టౌన్ SI ఎం.గంగాధర్ తెలిపారు. నగరంలోని నెహ్రూ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ నయీమ్ తాగుడికి బానిసై చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో RR
AKP: పాయకరావుపేట మండలంలో ఈనెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో రమేష్ బాబు తెలిపారు. మండలంలో మొత్తం ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులు కలిపి 1,503 మంది పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. పాయకరావుపేట ప