AKP: అక్షరాంధ్ర పరీక్షను రేపు అనకాపల్లి మండలంలో 130 కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ఆశాజ్యోతి తెలిపారు. మొత్తం 3,466 మంది ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 130 మంది ఇన్విజిలేటర్లను నియమించమ
ASR: ఆదివాసీ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ప్రతినిధుల బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు వినతిపత్రం అందజేశారు. ఆది
KKD: యానం డీజిల్ను గొల్లలమామిడాడకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కరప ఎస్సై సునీత బృందం శుక్రవారం పెనుగుదురు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. కాకినాడ మీదుగా వెళ్తున్న బొలెరో ట్రక్కును తనిఖీ చేయగా అందులో 2 వేల లీటర్ల డీజిల్ పట్టుబడిందని ఎస్సై తెల
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అర్జునరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వ్యద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో కన్నుమూశారు. వేటగాడు, కొండవీటి సింహం, జేబుదొంగ, అడవి సింహాలు, జాబిల్లి వంటి సినిమాలకు నిర్మాత వ్యవహించారు. ఆయనకు భా
KMM: జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, కంపెనీ సేల్స్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహావసరాలకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, గ్యాస్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస
BHNG: మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ‘అమృత్ 2.0’ పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉన్నాయని స్థానికులు తెలిపార
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం కోవూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం పట్టణం పరిధిలోని “1వ, 2వ వార్డుల సందర్శన” కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగు
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలోని 44,348 మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రూ. 26.10 కోట్ల నగదును ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విడుదల చేశారు. బుక్కపట్నంలో జరిగిన కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సువర్ణతో కలిసి ఆమె పాల్
మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక
NGKL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దండ ఎంపీడీవో కృష్ణయ్య పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో మంజూరైన 425 ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే 32 గ్రామాల్లోని నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు నాటడం, 100 శాతం పన్ను వసూ