TG: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ చర్యలకు బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాహుల్ దిష్టిబొమ్మను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్ పిక్నిక్లా మారిందని విమర్శించారు. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.