‘కోర్ట్’ జోడీ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’. 2026 మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కించాడు.