HNK: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలోని నర్సరీ పనులను సర్పంచ్ రమా-రఘోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ రవివర్మ, GP కార్యదర్శి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని కాపాడాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.