NGKL: పదర మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి మాజీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ శనివారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.