ELR: ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధిగా కోమటి జయరాం నియమితులయ్యారు. శనివారం విజయవాడలో జరిగిన అభినందన కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కోమటి జయరాంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.