అన్నమయ్య: మదనపల్లి శివాజీ నగర్లోని పద్మావతి కళ్యాణమండపంలో నిర్వహిస్తున్న PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ – కమ్ – ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే
SRPT: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. డొమెస్టి
TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు సీఎం రేవంత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరార
KNR: అప్పులు తీర్చేందుకు ఆర్ఎంపీ వైద్యుడి కళ్లలో కారం కొట్టి, గొలుసు దోచుకున్న ఐదుగురు యువకులను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, తులం బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దారి దోపిడీకి పా
SDPT: కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోదాన్ పోచంపల్లిలో జరిగిన పట్టు కృషి మేళాలో సిద్దిపేట జిల్లాలోని ఉత్తమ పట్టు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అవార్డులను అందజేసి శాలువాలతో సన్మానించా
ADB: నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) గ్రామానికి చెందిన సత్నాల తహసీల్దార్ రామరావు తండ్రి నెమ్య నాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్య
JGL: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు అయిత అనితకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే రాజ్ కుమార్ అవార్డు అందజేశారు. ఈ కార్య
MBNR: అత్యవసర వైద్య సేవలు అందించే 108 సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి అద్దెలు, EMIలు, స్కూల్ ఫీజులు కట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి
GDWL: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలు అని ఐఎఫ్టీయూ గద్వాల జిల్లా కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 16న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించను
MNCL: లక్షెట్టిపేట మండలంలోని హనుమంతపల్లికి చెందిన మారం సత్తయ్య కుటుంబ సభ్యులకు ఎస్బీఐ బ్యాంక్, జనరల్ ఇన్సూరెన్స్ అధికారులు రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. సత్తయ్యకు ఇటీవల విద్యుత్ షాక్తో కాలు, చెయ్యి దెబ్బతిన్నాయి. సత్తయ్య ఎస్బీఐ