VZM: నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సర వేడుకలలో శుక్రవారం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. 2026వ సంవత్సరంలో డీసీసీబీ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు, విధాన మార్పులు, పెట్టుబడుల ద్వారా మహిళా రైతులన
BDK: దుమ్ముగూడెం మండలం చిన్న ఆర్లగూడెం, పెద్ద ఆర్లగూడెంలో విద్యుత్ శాఖ ద్వారా కొత్తగా మంజూరైన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని హర్ష
NLR: పట్టణ పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ కమిషనర్ వై. ఓ నందన్తో కలిసి శుక్రవారం నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా స్థానిక బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ ప్రా
KDP: రాజంపేట పట్టణంలో ఫ్రూట్స్, కూరగాయల మార్కెట్లను నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు శుక్రవారం మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. చిరు వ్యాపారుల నుంచి అధికంగా గేట్ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తనిఖ
EG: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. ప్రజలు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై వచ్చిన మొత్తం 18 అర్జీలను స్వీకరించా
SS: గుడిబండలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేపట్టిన తాగునీటి సమస్యల పరిశీలన యాత్ర మూడవ రోజు శుక్రవారం కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని పలు గ్రామాలు, తండాలు, ఎస్సీ కాలనీలను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. మంచినీటి ఎద్దడిపై స్థానికులను స్వయ
కర్నూలు: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్ బోర్డు అధికారి లాలప్ప ఇవాళ తెలిపారు. 16,116 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవా
NDL: మహానంది మండలంలో అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 4,200 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఏవో నాగేశ్వరరెడ్డి ఇవాళ తెలిపారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల రైతులకు రూ. 2.47 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు,కేంద్రం నుంచి రూ.2 వ
AP: కేబినెట్లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. యుద్ధం ఎఫెక్ట్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సమస
సూర్యాపేట: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని 69 కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టరు పెండెo వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వ