SKLM: కోటబొమ్మాలి మండలం జర్జంగి గ్రామానికి చెందిన హనుమంతు జగన్నాథ్ దొర (హెచ్జె దొర) అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన గతంలో ఉమ్మడ
AKP: అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన అభివృద్ధి పనులలో వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం జంక
KMM: ముదిగొండ మండలంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రమణయ్య శుక్రవారం పేర్కొన్నారు. ముదిగొండ, మేడపల్లి, ముత్తారం, వల్లభి, బాణాపురం, ఈ ఐదు కేంద్రాల్లో 516 మంది విద్యార్థులు
ADB: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే వార్షిక పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారని PRTU తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) బాలికల ఆశ్రమ పాఠశాల, స్థానిక కస్తూర్బా గ
HNK: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పలయ్య హాజరై మాట్లాడుతూ.. CSC టెస్టులను రద్దు చేయ
WGL: MCPIU పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MCPIU జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తన జీవిత ధ్యేయంగా తీసుకుని సర్వస్వాన్ని త్యాగం చేసిన మార్క్రిరిస్టు యోధుడు మద్దికాల ఓంకార
WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఛైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్, స్థానిక కౌన్సిలర్ శ్రీధర్తో కలిసి పర్యటించారు. వార్డులోని మట్టి రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించారు. క్రమం తప్పకుండా
ATP: గుత్తి పట్టణంలో రోజురోజుకు గ్యాస్ కష్టాలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు సిలిండర్లతో శుక్రవారం క్యూలైన్లో నిలబడ్డారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి సెల్ ఫోన్కు ఓటీపీలు వస్తేనే గ్యాస్ సిలిండర్లు ఇస్తున
VZM: నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సర వేడుకలలో శుక్రవారం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. 2026వ సంవత్సరంలో డీసీసీబీ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు, విధాన మార్పులు, పెట్టుబడుల ద్వారా మహిళా రైతులన