BHPL: మహిళలు ఆర్థికంగా స్వశక్తిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సబ్-డివిజన్ పరిధిలోని 850 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. శిక్షణ
SRPT: సూర్యాపేట పట్టణంలోని పీఎస్ఆర్ సెంటర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించినా, నల్లబజారులో విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ నిల్వలు ప
BHPL: జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సంకీర్త్ తెలిపారు. SP మాట్లాడుతూ.. 21 పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 (144 సెక్షన్) నిషేధాజ్
TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఈ నెల 16న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 2 ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, B.VSc, బీఫార్మసీ లేదా నేచురల్ సైన్స్లో డిగ్రీ చే
MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని దండేపల్లి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ సూచించారు. దండేపల్లిలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న మొదటి దశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వార్డు సభ్య
AP: పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం లభించింది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్లో అదనపు గ్రాన
E.G: గృహ అవసరాలు, అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 LPG గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమ
VZM: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై, కవయిత్రి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కృత భాషలోని రామాయణ
KNR: హుజూరాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ట్యాంకుల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు వా
NDL: ఆళ్లగడ్డలోని సుంకులమ్మ వీధిలో సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ నీటి గచ్చులను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగ