కోనసీమ: మండపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణం 13వ వార్డులో ప్రజల చిరకాల కోరికైన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్
తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ‘నేను MGRను అగౌరవపరచాలని ఆ మాటలు అనలేదు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నా
KRNL: ఆదోనిలో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MLA పార్థసారథి శుక్రవారం హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లకు ఎలాం
NRML: అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలల మాదిరి మార్చి 15 నుంచి ఒంటిపూట తరగతుల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా అంగన్వాడి టీచర్లు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. మే న
SS: కదిరి పట్టణం తుమ్మల రోడ్డు అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. భక్త
SDPT: ధూళిమిట్ట మండలం కొండాపూర్కు చెందిన బాణోత్ మౌనిక ‘మయోపతి’ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలి పరిస్థితిని యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజేష్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దృష్టికి
AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున
రైల్వే కోడూరులో విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాలలకు వచ్చే చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యగా ప్రతిరోజూ ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత
TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, బ్యాక్లాగ్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్–II పరీక్ష శుక్రవారం జిల్లాలోని 84 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 24,313 మంది విద్యార్థులకు గాను 23,978 మంది హాజరుకాగా 335 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమ
NTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరులో ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాలను, డస్ట్ బిన్లను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడాని