NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనార్థమై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద గవర్నర్కు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. నేడు ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకోనున్నారు.