JGL: పేద ప్రజలకు వరం కల్యాణ లక్ష్మీ పథకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన రూ. 10 లక్షలు విలువ చేసే చెక్కులను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల
ADB: ఉట్నూర్ మండలం లాల్ టెక్డిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని DIEO గణేష్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్
MHBD: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కళ సహకారం అవుతుందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అల్లం రమనాగేశ్వరరావు అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ లక్ష్మీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు. అ
WGL: భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని BJP రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఖిలావరంగల్ మండలంలో శుక్రవారం BJP శ్రేణులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం
MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జన్నారంలో సంతకాల సేకరణ ప్రారంభమైంది. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో సమితి నాయకులు ప్రజలను, ప్రముఖులను కలుస్తూ సంతకాలను సేకరించారు. వారు మాట్లాడుతూ.. హిందువులందరూ ఐ
BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుక శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కుమ్మర మొల్లమాంబ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
TG: మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా వేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు లేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ‘కమీషన్ల కోసమే భారీ అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టు అంటున్నారు. మూసీ ప్రాజెక్టు కోసం 10 వేల ఇళ్లు కూల్చుతామని ఆర్డర్ ఇచ్చారు. మూసీ DPR
SDPT: 28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్
భారత సైన్యాన్ని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేసేందుకు కేంద్రం విజన్-2047 రోడ్ మ్యాప్ విడుదల చేసింది. దీని ప్రకారం స్పేస్, సైబర్ కమాండ్లతో పాటు నాలుగు కొత్త త్రివిధ దళ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక యుద్ధ తంత్రం, వాయు రక్షణ వ్యవస్థల బలో
WNP: గురువు వద్ద విద్యనభ్యసించకపోయినా, భగవత్ కృపతో తెలుగు సాహిత్యంలో తొలి మహా రచయిత్రిగా ఎదిగిన మొల్ల స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరం అని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తి