SRD: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మ
KMM: రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రజా పాలన –
SRCL: కవియిత్రి మొల్లమాంబ సేవలు మరువలేనివని కుమ్మర యువజన సంఘం అధ్యక్షుడు ఐలపురం హరీష్ అన్నారు. ముస్తాబాద్లో మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కవిత్వంలో కవియిత్రి మొల్
WGL: వర్ధన్నపేట, పర్వతగిరి, వరంగల్ మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై పనిముట్లను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్రికరణకు ప్రాధాన్యత ఇస్తున్న
‘ది హండ్రెడ్’ లీగ్ కోసం అబ్రార్ను తీసుకోవడంతో వస్తున్న విమర్శలపై ‘సన్రైజర్స్ లీడ్స్’ కోచ్ డానియెల్ వెటోరీ స్పందించాడు. యూనిక్ బౌలింగ్ వేరియేషన్స్ కలిగిన అబ్రార్తో పాటు ఉస్మాన్ తారిక్ వేలానికి ముందే తాము తీసుకోవాలనుకున్న ప్ల
తిరుపతి కార్పొరేషన్ పాలకమండలి పదవీ కాలం ఈనెల 16వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో చివరి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. ‘తిరుపతికి తొలి మేయర్గా పనిచేయడం నాకు లభించిన అరుదైన గౌరవం. ఐ
SRD: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నామని
JGL: పేద ప్రజలకు వరం కల్యాణ లక్ష్మీ పథకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన రూ. 10 లక్షలు విలువ చేసే చెక్కులను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల
ADB: ఉట్నూర్ మండలం లాల్ టెక్డిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని DIEO గణేష్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్
MHBD: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కళ సహకారం అవుతుందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అల్లం రమనాగేశ్వరరావు అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ లక్ష్మీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు. అ