SRCL: ఈనెల 17న హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ శానిటేషన్ సిబ్బంది చలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సెక్యూరిటీ గార్డ్స్, సానిటేషన్ సిబ్బందితో కలిస
NRML: జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో జరిగిన ఈ భేటీలో ఆయనకు పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జ
PLD: వినుకొండ పట్టణంలో ఆరు గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో శుక్రవారం తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా హా
గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 ను
AKP: భూ వివాదాలపై కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు చినబొడ్డేపల్లి గ్రామానికి చెందిన భూ సమస్యపై చర్చించారు. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రాక
నాసా తన ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్ II మిషన్’ను ఏప్రిల్ 1న ప్రయోగించనుంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్లో చంద్రుని చుట్టూ 10 రోజులు ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఒకవేళ 1న లాంచ్ సాధ్యం కాకుంటే, ప్రత్యామ్నాయ
WGL: నల్లబెల్లి(M) కేంద్రానికి సమీపంలోని రంగాపురం గ్రామంలో పరిశుభ్రత పెంపొందించే లక్ష్యంగా శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని సర్పంచ్ ఓరుగంటు మాధురి రాజు నిర్వహించారు. గ్రామంలోని నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంత
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘కాలరే ఎత్తారా’ సాంగ్కు మంచి స్పందన వస్తోంది. ఈ పాట లాంచ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మార్చి 15న హైదరాబాద్లోని పోల
భారీ అంచనాల నడుమ వస్తున్న ‘ధురంధర్-2’ టికెట్ ధరల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లో ఒక ప్రత్యేక స్క్రీన్ కోసం టికెట్ ధరను రూ.3,100గా నిర్ణయించారు. బుక్ మై షో ఛార్జీలతో కలిపి ఇది రూ.3,145కి చేరుతుంది. కేవలం 42 సీ
ప్రకాశం: కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నిర్వహించనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొండపి ఎస్సై, దేవస్థాన ఈవో కలిసి ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇ