KDP: బద్వేల్ మండలం బోయిలోరుపల్లిలోని రేషన్ షాప్ను బద్వేల్ తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు, DT. శివశంకర్ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. షాపులో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆక్రమాలకు పాల్ప
WGL: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ DCP కవిత తెలిపారు. DCP మాట్లాడుతూ.. పర
ప్రకాశం: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చిం
విశాఖలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాపులుప్పాడలోని సుమారు 300 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని ప్రత్యేక ఆర్థిక మండలిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డే
PDPL: యువత డ్రగ్స్కు బానిస కావద్దని పెద్దపల్లి DCP భూక్య రామ్ రెడ్డి నాయక్ సూచించారు. ధర్మారం మండలం కొత్తూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి, డ్రగ్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు అల
AP: చీడికాడ బీసీ హాస్టల్లో ఆహార కొరత విషయం తెలిసి కలత చెందినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. సమస్య ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. పోషకాహారంతో కూడిన నాణ్యమైన ఆహారం సరిపడా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తన దృష్ట
AP: చీడికాడ బీసీ హాస్టల్లో ఆహార కొరత విషయం తెలిసి కలత చెందినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. సమస్య ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. పోషకాహారంతో కూడిన నాణ్యమైన ఆహారం సరిపడా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తన దృష్ట
ATP: అనంతపురంలోని శ్రీ వీరూపాక్షేశ్వర, ఓబుళదేవర ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్గా పాలాది పద్మజ, పాలకమండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్
TG: మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన 230 మంది మాజీ మావోయిస్టులకు NIA ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్నయ్య
ADB: రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్వహణల