MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్ పర్సన్, పాలకవర్గం సభ్యులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించ
MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన మాజీ మంత్రి విగ్రహ ఏర్పాటుకు రూ. 5,50,000 విరాళాన్ని ప్రకటించ
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే మహిళలకు పార్టీలో తగి
SRPT: తుంగతుర్తి మండలం అన్నారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్త
KDP: పులివెందుల పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న షాపులను బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ శుక్రవారం తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 100 చెల్లించి దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. దరఖాస్తును 16వ తేదీ
NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలంలోని మంతటి గ్రామ సమీపంలో జరుగుతున్న
PLD: రెంటచింతల హోసన్నా మందిరం వద్ద ప్రమాదం జరిగింది. దోర్నాల నుంచి గురజాల మండలానికి మొక్కజొన్న కండేలు కోయడానికి వెళ్తున్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 25 మంది కూలీలలో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే గురజాల ఆసుపత్రికి త
PPM: గిరిజన పీజీఆర్ఎస్తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జేసీ, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో అధ్యక్షతన నిర్వహ
VSP: కవయిత్రి మొల్ల జయంతిని శుక్రవారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జేసీ గొబ్బిళ్ల విద్యాధరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొల్ల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీస
HNK: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత FMD టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం MLA KR నాగరాజు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఉచితంగా FMD టీకాలు వేస్తున్నామని, పశుసంపదను