PPM: గిరిజన పీజీఆర్ఎస్తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జేసీ, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించారు.