NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని కుమ్మరి సంఘం అధ్యక్షుడు నీలకంఠం నరేష్, కార్యదర్శి ఊట్కూరి రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. 15వ శతాబ్దంలో మహిళా విద్యపై ఆంక్షలున్నా, రామాయణాన్ని సరళమైన తెలుగులో రచిం
KMR: పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమై కన్నతండ్రే చెరువులో తోసి హతమార్చిన ఘటన మరువక ముందే బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సమీపంలో ఉన్న
PDPL: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఇవాళ కార్పొరేషన్ పరిధిలోని 3, 48, 49 డివిజన్లలో పర్యటించారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల
KMR: జాతీయ రహదారిపై ఉన్న దాబాలను తనిఖీ చేసి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రా
NGKL: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. అదనపు కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనను రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆకుతోట సాయిబాబు, వైస్ ఛైర్మన్ రాధాకృష్ణ, రమేష్ రెడ్
ASF: సిర్పూర్ MLA హరీశ్ బాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చర్లపల్లి-కాగజ్ నగర్ -నాగపూర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని కోరారు. కాగజ్ నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలక
SRCL: ఈనెల 17న హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ శానిటేషన్ సిబ్బంది చలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సెక్యూరిటీ గార్డ్స్, సానిటేషన్ సిబ్బందితో కలిస
NRML: జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో జరిగిన ఈ భేటీలో ఆయనకు పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జ
PLD: వినుకొండ పట్టణంలో ఆరు గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో శుక్రవారం తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా హా
గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 ను