NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని కుమ్మరి సంఘం అధ్యక్షుడు నీలకంఠం నరేష్, కార్యదర్శి ఊట్కూరి రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. 15వ శతాబ్దంలో మహిళా విద్యపై ఆంక్షలున్నా, రామాయణాన్ని సరళమైన తెలుగులో రచించారని, బడుగు వర్గాల నుండి వచ్చిన మొల్ల.. మహిళలు సాహిత్యంలో తక్కువ కాదని నిరూపించారని సర్పంచ్ వెంకటేశం అన్నారు.