MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి కంటి పరీక్షలు, ECG పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ రత్నం హాజరయ్
NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ మ్యాట్లు, తాగునీటి సౌకర్యాలు కల
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోయి ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్పై రూ. 15-20 వరకు అదనపు భారం పడింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరా ఆలస్యమవుతోంది. అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగు
కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగ
NLR: పల్లిపాడులోని డైట్లో PARAKH రాష్ట్రీయ సర్వేక్షణ వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా డీఈవో డాక్టర్ ఆర్.బాలాజీ రావు మాట్లాడుతూ.. విద్యా విధానాల్లో జరుగుతున్న మార్పులు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పే
RR: నందిగామ మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో ఇంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి బిందెలు, బకెట్లు, వాటర్ సంపులను క్లీనింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప
ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన
సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విమర్శల వర్షం కురిపించాడు. T20 WCలో భారత్ను S-8లోనే ఇంటికి పంపించే అవకాశాన్ని SA చేజార్చుకుందన్నాడు. వెస్టిండీస్ చేతిలో SA ఓడిపోయి ఉంటే బాగుండేదని, వారి తెలివితక్కువ నిర్ణయం వల్ల భారత్ సెమీస
ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలలో ఇవాళ అవగాహనను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రానున్న బోర్డు పరీక్షల్లో మంచి ఉత
VKB: బషీరాబాద్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయిం