NRML: కడెం మండలం బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా మంజూరైన నిధులతో మంచి నీటి బోరు వెల్ ఏర్పాటు పనులకు శుక్రవారం సర్పంచ్ బొంతల లక్ష్మీ, భూమన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీట
JN: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన రిపోర్టర్ ఎండి పాషా తండ్రి ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం భాషా కుటుంబ సభ
NZB: అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని NZB రూరల్ MLA డా.ఆర్. భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వి
TG: కేవలం పేదల ఇళ్లు కూల్చటం గురించి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ‘డబ్బులు లేవంటున్న సర్కార్ రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. రైతులకు పెట్టుబడి సాయానికి, ఉద్యోగులకు రిటైర్మెంట్ బె
WGL: జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుట్టకముందే ఆడబిడ్డలను గర్భంలోనే హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రై
NZB: బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోమ్పై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లు వాడుతుండటంతో 15 సిలిండర్లను సీజ్ చేసి, యజమాని మహావీర్పై కేసు నమోదు చేశ
JGL: మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మెట్పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రుల
అన్నమయ్య: చిన్నమండెం మండలం కేశాపురంలో పాలేటమ్మ చెరువు పూడికతీత, కటువ మరమ్మతు పనులను టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. చెరువులు, కాలువల్లో పూడిక తీసి భూగర్భ జలాలను పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన
ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు DEO లలిత శుక్రవారం తెలిపారు. పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నా పత
ప్రకాశం: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ భావితరాల మహిళలకు ఆదర్శప్రాయమని మార్కాపురం జేసీ శ్రీనివాసులు అన్నారు. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా పట్టణంలోని తర్లపాడు రోడ్లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి నివాళులర్పించారు