WGL: జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుట్టకముందే ఆడబిడ్డలను గర్భంలోనే హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో .5 వేల నుంచి ₹.10 వేల వరకు తీసుకొని నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు అన్నారు.