KNR: హుజూరాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ట్యాంకుల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు వా
NDL: ఆళ్లగడ్డలోని సుంకులమ్మ వీధిలో సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ నీటి గచ్చులను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగ
JN: నర్మెట్ట మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 9వ తేదీ నుంచి నేటి వరకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు నేడు అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెం
ADB: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ యూనియన్ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశా
SKLM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు సాహిత్యంలోని తొలి ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన మొల్లమాంబ జయంతిని శుక్రవారం అధికారులు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ అధికారి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటాని
TG: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. కాసేపట్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్ భవన్కు పోలీసులు, కార్మిక సంఘాల నే
AP: 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17 వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంది. FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప
NLG: మిర్యాలగూడ పట్టణంలో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. పట్టణంలోని మంజీరా బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, కర్రీ పాయింట్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు 36 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకు
GNTR: గుంటూరు చలపతి ఇంజినీరింగ్ కాలేజ్లో శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ మహోత్సవంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి ట
కోనసీమ జిల్లాలో అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్ పథకాల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలో మీడియాకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్య