KDP: రాజంపేట పట్టణంలో ఫ్రూట్స్, కూరగాయల మార్కెట్లను నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు శుక్రవారం మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. చిరు వ్యాపారుల నుంచి అధికంగా గేట్ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే గేట్ వసూలు చేయాలని,లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.