AP: అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా మూడో విడత నిధులను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
Tags :