KNR: సాంప్రదాయ వృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకే ప్రధాని మోదీ ‘విశ్వకర్మ యోజన’ ప్రవేశపెట్టారని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. చింతకుంటలో 56 మంది లబ్ధిదారులకు ఆయన పరికరాల కిట్లను పంపిణీ చేశారు. శిక్షణతో పాటు రూ.15 వేల విలువైన కిట
SKLM: పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవ
ASR: కొయ్యూరు మండలం గరిమండ గ్రామానికి చెందిన మర్రి సుమిత్ర (29)కి శుక్రవారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు
VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈమేరకు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార
KRNL: ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా వేదిక – గ్రీవెన్స్ డే కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ప
CTR: ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్లో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పది ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్
MHBD: రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల, మేకల సంక్షేమానికి 10 వేల కోట్లు కేటాయించాలని GMPS రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడ (M) లోని పూసల భవన్లో జరిగిన జిల్లా 3 మహాసభలో పాల్గొని మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నగదు బద
E.G: చాగల్లు మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అలాగే చాగల్లు మండల
NLG: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి సూచించారు. డైట్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పాఠశాలలో ‘ప్రహరీ క్లబ్’లు ఏర్పాటు చేయ
ATP: గుంతకల్లులోని గ్యాస్ గోడౌన్లను శుక్రవారం పౌర సరఫరాల డిప్యూటీ ఎమ్మార్వో సుబ్బలక్ష్మి తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాకును పరిశీలించారు. కలెక్టర్ సూచన మేరకు వినియోగదారులకు గ్యాస్ సరిపడా ఉండేలా చూడాలని తెలిపారు. గ్యా