SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా పూర్ణాహుతి ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో బీద పండితుల సమక్షంలో జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.