VZM: జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాణాసంచా పేలుడు దృష్టిలో పెట్టుకొని కొత్తవలస సీఐ షణ్ముఖరావు, ఎస్సై జోగారావుతో కలసి ఆదివారం తనిఖీలు నిర్వహించారు. బాణాసంచా లైసెన్స్, పరిమితి, బాణాసంచా తయారుచేసే విధానాన్ని సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాల పనితీరును పర
NRPT: మక్తల్ మండలం ముసలయ్యపల్లి గ్రామంలో శ్రీ నారద గడ్డ జాతర సందర్భంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఎద్దులతో ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పవిత్ర,
మూడు వారాలుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచుతున్న T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. రాత్రి IND vs WI మ్యాచ్తో సూపర్ 8 రౌండ్ ముగియగా.. 2 రోజుల్లో నాకౌట్స్ దశ ప్రారంభం కానుంది. 4న సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్(కోల్కతా), 5న భారత్-ఇంగ్లండ్ మ
TPT: పదో తరగతి విద్యార్థులకు రానున్న 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం నుంచి గ్రాండ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇవి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్
JGL: వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థాపకుడు ప్రముఖ్ తిరుమల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వ
T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశం
KDP: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప మేడా కన్వర్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ను కావాలనే ఆపేశారని ఆరో
ASF: రెబ్బెన మండలం ఇంద్రనగర్ అమ్మవారిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ సీఐ శ్రీలత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉ
ఏలూరులో దేవ తెలకుల రాష్ట్ర సంఘం కార్యదర్శి కాశిన సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మండపేట (M) ద్వారపూడిలో జరిగిన పరువు హత్యలో తమ సామాజిక వర్గానికి చెందిన సూర్యప్రకాష్ అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి బాధ్యులైన