TPT: పదో తరగతి విద్యార్థులకు రానున్న 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం నుంచి గ్రాండ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇవి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఈ పరీక్షల ద్వారా విద్యార్థులకు సందిగ్ధత లేకుండా అవగాహన కల్పించనున్నారు.