మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో గర్భిణీ అయిన మహిళా కానిస్టేబుల్స్కు బుధవారం రాత్రి సీమంతం కార్యక్రమం పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. సీఐ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై వారిని ఆశీర్వదించారు. మార్కాపురం టౌన్, రూరల్ పోలీస్ స్టేష
NRPT: మాగనూరు మండలం నేరడగంలో మార్చి 5, 6, 7 తేదీల్లో సిద్ధలింగ మహాస్వాముల జాతర జరగనుంది. ఇవాళ ప్రభోత్సవం, 6న మహారథోత్సవం, సామాజిక నాటకాలు, 7న డోలారోహణం నిర్వహిస్తామని శ్రీ పంచమసిద్ధ లింగ మహాస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స
NZB: బోధన్ పట్టణంలో రాత్రి సమయంలో బుల్లెట్ వాహనం నడుపుతూ అధిక శబ్దంతో (సౌండ్ పొల్యూషన్) డ్రైవ్ చేస్తున్న ఓ మైనర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. అధిక శబ్దంతో వాహనాలు నడపడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగ
PDPL: జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బీపీఎల్ కుటుంబాల్లో 18–60 ఏళ్ల మధ్య వయస్సు గల పోషకుడు మరణిస్తే రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంఆర్వో కా
AKP: మాడుగుల గాంధీ పార్కులో బుధవారం సర్పంచ్ యడ్ల కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు ఆధ్వర్యంలో ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. పార్కులో కొంత మంది ద్విచక్ర వాహనాలను నిలపడంతో లోపలికి వెళ్లి కూర్చునే వారు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అటువంటి ఇ
NLG: పోలీస్ లాకప్ డెత్లో మరణించిన కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి, డీఎస్పీ జి. రవిని కలిశారు. విచారణ అధికారిగా బాధ్
MBNR: తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ రిసెప్షన్ వేడుకకు హాజరై సినీ హీరో విజయ్ దేవరకొండ దంపతుల
SRPT: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ పోలీసులు సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణంలోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఏఎస్సై మాట్లాడుతూ.. గుర్తుత
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో రేషన్ షాప్ను టీడీపీ నాయకులు పారేపల్లి నరేశ్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రేషన్ షాప్ ద్వారా నాణ్యమైన బియ్యం, పంచదార అందిస్తామన్నారు. రేషన్ ష
KNR: కెనాల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన రామడుగు మండలంలో జరిగింది. దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వరాల రాకేష్ (24) బుధవారం మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కొక్కెర కుంట శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో కొంతమంది స్నేహితులతో కల