KDP: వేంపల్లె పట్టణ సమీపంలోని పులివెందుల-కడప బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కారు, బైకు ఢీ కొనడంతో ఈ ఘటనలో వేంపల్లెకు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసు
KMM: ఏన్కూరు మండలంలో మంగళవారం మానవత్వాన్ని మంటగలిపే ఘటన జరిగింది. 63 ఏళ్ల వ్యక్తి, బాలికకు బిస్కెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షకు 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. జనరల్ విద్యార్ధులు 4,161 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2
అన్నమయ్య: మదనపల్లెలో పాత కక్షలతో ప్రసాద్ (41)పై కొందరు దుండగులు దాడి చేశారు.గొడవను ఆపేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొ
PDPL: ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన భాస్కర్ నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ధర్మారం వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు భాస్కర్ నాయక్ను శాలువాతో సన్మానించారు. కార్యక్ర
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా రోజు వార్తల్లో నిమగ్నమై ప్రజలకు నిత్యం వార్త సమాచారాన్ని అందించే మీడియా ప్రతినిధులు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఎస్సై లక్ష్
TG: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ అప్పును కుటుంబం లేదా సంఘం సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంద
WGL: కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను DCP అంకిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ వివాదాల దృష్ట్యా ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తక
CTR: ఎస్ఆర్ పురం మండలం మిట్ట కండ్రిగలో అగ్ని ప్రమాదంలో చెరుకు తోట, గానుగ షెడ్ దగ్ధం అయిన సంగతి తెలిసిందే. బుధవారం రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతు నవీన్ను సంఘటనపై ఆరా తీశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి.. రైతుకు న్య
హోళీ రోజున అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. వాస్తవానికి హోళీ అంటే ఇలా రంగులు పుసుకోవడమే కాదు. ఇది చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా, వసంతకాల రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండగ. పాత గొడవలను మర్చిపోయి, అందరూ స్నేహంగా రంగులతో ప్రేమను పంచ