NGKL: కాంగ్రెస్ నుంచి మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలని సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్లోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మూడు లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వ
అన్నమయ్య: రాయలసీమ హక్కుల పేరిట వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై
MBNR: జడ్చర్ల ఎంపీపీ కార్యాలయంలో నూతన వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్, కిష్టారం గ్రామ సభ్యులకు గ్రామ పరిపాలన, చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామసభల నిర్వహణపై అవగాహన కల్పిం
MDK: చేగుంట మండలంలో వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. 13 గ్రామపంచాయతీలలోని 114 మంది వార్డు సభ్యులకు రెండో విడతగా శిక్షణ చేపట్టారు. శిక్షణ కార్యక్రమానికి వార్డు సభ్యులు హాజరై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని
TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ
నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా జరుపుకున్నారు. డీఎస్పీ లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సౌమ్య నాయకుడని, ప్రజల కష్టసుఖాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. ఎస్సై విజయ్ భా
BPT: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. సోమవారం బాపట్లలో 43 మంది లబ్ధిదారులకు రూ.20,73,963 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆసుపత
GDWL: ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ము
SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర
JGL: మల్యాల మండలం నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు