GNTR: రాష్ట్ర నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్, ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇదే సందర్భంగా, సీఎం ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా సీఎంని కలి
NLR: కోవూరు మండలం పాటూరు-గుమ్మళ్లదిబ్బ చేనేత క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదివారం చేనేత ఉపకరణాలను అందజేశారు. క్లస్టర్ పరిధిలోని 175 మందికి కార్మికులకు గాను మొదటి విడతలో 85 మందికి మ
ప్రకాశం: గిద్దలూరులోని 7వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 18 రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత
NLR: కావలిలో ఈనెల 23న పూనూరు వారి వీధి హైమా రైస్ మిల్లు వద్ద జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిందితులు సాలేటి లక్ష్మణరావు, ప్రేమ్ కుమార
KDP: పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష ఆకాంక్షించారు. కడప నగరంలోని 34వ డివిజన్ ఖలీల్ నగర్లో కార్పొరేటర్ అలీ అక్బర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం
JGL: పెగడపల్లి మండలం దేవి కొండ లేగలమర్రి గ్రామాల మధ్య రోడ్డు సమస్య జటిలంగా మారింది భూవివాదంలో కొత్త రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో పాత రోడ్డు మునిగిపోగా, కొత్త రహదారి పనులు భూవివాదంతో నిలిచిపోయాయి. సమీప పట్టాదారులు అడ్డుకోవడంతో నిర్మాణం ముందు
ఆసిఫాబాద్ పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో 13 మినరల్ వాటర్ ప్లాంట్లను CI బాలాజీ వరప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ప్రతి ప్లాంట్లో లైసెన్స్లు, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పరిస్థితులను క్షు
AKP: నర్సీపట్నంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిట్ భ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం కార్పోరేట్లకు ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాడటానికి సమాయత్తం కావా
NRML: పెంబి మండల కేంద్రంలోని శివారులో ఎస్సై హనుమాన్లు నాకాబంది చేపట్టారు. ఇందులో భాగంగా పలు ద్విచక్ర వాహనాలు, కార్లు, గూడ్స్ వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం పలువురిని ఫింగర్ ప్రింట్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని పలు వాహనాల
RR: శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసుల దాడిలో జల్ పల్లిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింథటిక్ రంగులు, నాసిరకం పదార్ధాలతో పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తి