AP: మంత్రి నారా లోకేష్ రేపు ముంబైకి వెళ్లనున్నారు. అసెంబ్లీ తర్వాత ముంబైకి బయల్దేరనున్నారు. ముంబై హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రేపు రాత్రికి విశాఖ వెళ్లనున్నారు. అలాగే ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నార
VZM: వేపాడ మండలం దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పీ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. ఎఫ్ ఎల్ ఎన్ మెటీరియల్ వినియోగించే తీరును ప
MLG: తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, BRS పార్టీల నేతలు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో ప
VKB: బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన నందిగామ లక్ష్మీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తయింది. ఇందిరమ్మ ఇంటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేసి తమ అభిమానాన్ని చాటుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు
TG: మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.4 వేల కోట్ల అప్పు చేశారని BJP చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్కు మాత్రం నిధులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన చొప్పదండి నర్సయ్య సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో తోటి వాకర్స్ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్
KNR: మానకొండూర్ మండలం ఈదెలగట్టపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చె
KRNL: ఆదోని ముస్లిం మైనార్టీల సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అరేకల్లు వద్ద రూ.18 కోట్లతో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, రూ.3.69 కోట్ల ఐటీఐ కాలేజ్ వినియోగం లేకుండా ఉన్నాయన్నారు. ఉర్దూ జూనియర్ బాలికల కళాశ
HNK: రాంపూర్లో కనకదుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస