AP: మంత్రి నారా లోకేష్ రేపు ముంబైకి వెళ్లనున్నారు. అసెంబ్లీ తర్వాత ముంబైకి బయల్దేరనున్నారు. ముంబై హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రేపు రాత్రికి విశాఖ వెళ్లనున్నారు. అలాగే ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
Tags :