తప్త: పిచ్చాటూరులో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైతులకు భరోసా పథకాలు, పెన్షన్ పెంపుతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు.