BPT: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ కాంగ్రెస్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి కోరారు. ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున, దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని ఆయన సూచించారు.