ఏపీ శాసన మండలిలో రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ MLC ఇసాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం నుంచి 800 అడుగులలోపు నీటిని తెలంగాణ తరలిస్తోందని, దీనిని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తుచే
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్కు చెందిన నిరుపేద యువతి గంధం సరస్వతికి B.ED చదువు కొరకు హరికృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల స్టేషనరీని గురువారం ఆమెకు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ కంబాల నర్సయ్య మాట్లాడుతూ.. చదువుక
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఆ పదవిని ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC)గా నిర
NLR: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఖరారు అయ్యారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఆమె పేరును అధికారికంగా గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో
KMR: మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురువారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్థుల ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ డ్రైవర్లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ క
SRPT : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామం వద్ద ఇవ్వాళ ద్విచక్రవాహనం, సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగాపురం గ్రామానికి చెందిన బైక్ చోదకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానికులు 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస
NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల రాంరెడ్డి, మారం మీనారెడ్డి, దూదిపాల సాగర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని తన నివా
BHNG: ఆలేరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం గురువారం కొలువుదీరింది. నూతన ఛైర్పర్సన్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన బీజన బాలమణి భాస్కర్ను కౌన్సిలర్ల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి నన్ను ఈరోజు ఈ స్థాయికి
ADB: ఉట్నూర్ ఐటిడిఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న 2019 IAS బ్యాచ్ ఖుష్బూ గుప్తా బదీలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి & మెజిస్ట్రేట్గా బదీలయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గిరిజన అభివృద్ధి కో
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తదితరులు బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో కలుసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డయేరియాతో చనిపోయిన వారి సంఖ్య ఎందుకు దాస్తున్నారని ప్రశ