మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్కు చెందిన నిరుపేద యువతి గంధం సరస్వతికి B.ED చదువు కొరకు హరికృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల స్టేషనరీని గురువారం ఆమెకు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ కంబాల నర్సయ్య మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ఉద్దేశంతో అన్ని ట్రస్ట్ తరుపున అందజేసినట్లు ఆయన తెలిపారు.