ADB: ఉట్నూర్ ఐటిడిఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న 2019 IAS బ్యాచ్ ఖుష్బూ గుప్తా బదీలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి & మెజిస్ట్రేట్గా బదీలయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గిరిజన అభివృద్ధి కోసం ఉట్నూరుకు వచ్చి POగా సేవలందించారు. దీంతో ప్రజలు ఖుష్బూ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు.