SRPT : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామం వద్ద ఇవ్వాళ ద్విచక్రవాహనం, సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగాపురం గ్రామానికి చెందిన బైక్ చోదకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానికులు 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.